
వినాయక చవితి పండుగ నేపధ్యంలో ఈసారి వినాయక విగ్రహాల అమ్మకాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. గత సంవత్సరం ఇప్పటికే భారీ ఎత్తున విగ్రహాల తయారీలు, అమ్మకాలు కొనసాగేవి.
ఇప్పుడు కరోనా ప్రభావంతో మార్కెట్ మొత్తం తలక్రిందులు అయ్యింది. అన్ని రకాల పూల అమ్మకాలు నిలిచిపోయాయి. కొన్ని షాపుల్లో మాత్రమే విగ్రహాల అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టవద్దని నిబంధనలు పెట్టడంతో పాటు కరోన ప్రభావంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఈసారి రంగుల వినాయకుల కంటే మట్టి వినాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ( కరెన్సీ టు డిజిటల్ .. కారణం కరోనానేనా..! )
వినాయక విగ్రహాలను ఇంట్లోనే ప్రతిష్ఠించుకోవాలని, విగ్రహాల ఎత్తు మూడు ఫీట్లకు మించరాదన్నారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని, ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని అధికారులు సూచించారు.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు …
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …