పోరంబోకు భూమిని నిర్మాణాలకు కేటాయించడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధం.. ఎమ్మెల్యే ఆర్కె..
టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు …