రంగంలోకి దిగిన వైఎస్ జగన్ .. స్పీడ్ పెంచిన వైసీపీ ఎంపీలు
2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా తన మొదటి ఢిల్లీ పర్యటనలో అప్పుడు రెండోసారి ప్రధానిగా ఎన్నిక అయినటువంటి …
2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా తన మొదటి ఢిల్లీ పర్యటనలో అప్పుడు రెండోసారి ప్రధానిగా ఎన్నిక అయినటువంటి …
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విలేకరుల సమావేశంలోగానీ లేదా మరో బహిరంగ వేదికపై నుండి ఇచ్చే హామీల అమలు నెరవేరకపోతే ప్రజలు వాటిని న్యాయస్థానాల ద్వారా సాధించవచ్చని ఢిల్లీ …
తెలంగాణాలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈటెల రాజేందర్ వ్యవహారం రాజకీయ రగడకు తెరతీసింది. ఎంఎల్ఏ పదవికీ.. టిఆర్ఎస్ పార్టీకీ ఈటెల రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో …
తెలంగాణలో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కేటీఆర్ అనే టిఆర్ఎస్ లో ఎక్కువగా వినపడుతుంది. ఈమేరకు పార్టీలో అడ్డులేకుండా కేసీఆర్ ఇప్పటికే …
చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చేందుకు …
ముందు జాగ్రత్తగా ఉత్తర ప్రదేశ్ లో పిల్లలకు మెడిసిన్ కిట్లు పంపిణీ ప్రారంభం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్న నిపుణులు. కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ …
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిపోయిన నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అనే దాని కన్నా అందులో …
చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు చాలా భిన్నంగా ఉంటాయి. చంద్రబాబు ప్రజలకు నేరుగా దగ్గరవడం కంటే పరోక్ష పద్ధతిలో ప్రజలను తన వైపు తిప్పుకునేలా ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. …
ఆధునిక medicine గురించి అనేక సందర్భాల్లో తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడిన యోగా గురువు… తనను ఇప్పటివరకు యోగా మరియు ఆయుర్వేదం మాత్రమే సంక్రమణ నుండి రక్షించాయని …
బెయిల్ కావాలంటే ఇలా చేయండి : మన దేశంలో జరుగుతున్నంతగా ఆహార కల్తీ మరే ఇతర దేశాల్లో కూడా లేదనేది అధికారిక నివేదికలు చుస్తే అర్ధమవుతుంది. మనం …