- ఆసుపత్రి బులెటిన్ విడుదల
కరోనా బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించింది. ఈ మేరకు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరక్టర్ అనురాధ భాస్కరన్ సోమవారం బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూలో వెంటిలేటర్పై వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలు పరిస్థితి విషమించడంతో బ్రిటన్ ప్రధానికి చికిత్స అందించి కోలుకునేలా చేసిన లండన్లోని సెయింట్ థామస్ ఆస్పత్రి వైద్య నిపుణుల నుంచి ఎంజీఎం వైద్యులు సలహాలు స్వీకరిస్తున్నారు.
నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సోమవారం ఒక వీడియోను విడుదల చేశారు. ‘అందరి ప్రార్థనలు ఫలిస్తాయి, నాన్న ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తరు’ అని అన్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …