సోనియా గాంధీనే మరికొంత కాలం పాటు ఏఐసిసి అధ్యక్షురాలిగా కొనసాగనుంది. గత కొంత కాలంగా ఎంతో చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం పార్టీకి, పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ( సిడబ్ల్యూసి సమావేశం ముందు )
నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలనే విషయమై సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో మరి కొంత కాలం సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కమిటీ సూచించింది. తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిచాలని సోనియా గాంధీ కోరినా ,మరో దారి లేక చివరికి తననే మళ్ళీ ఎన్నుకున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …