కరోనా ప్రభావం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీపై ఎక్కువగానే ఉంది. టీవీ మరియు సినిమా షూటింగుల్లో పాల్గొనే వారు కరోనా బారిన పడుతున్నారు.(సింగర్ సునీత మరియు మాళవిక)
ఈమధ్యనే ప్రముఖ గాయకుడు యస్ పి బాలసుబ్రమణ్యం కరోనా బారిన పది ఇంకా కోలుకోలేదు. అదే తరహాలో డైరెక్టర్ రాజమౌళి, బండ్ల గణేష్, దానయ్య వంటి వారు కరోనా బాధితులే. ( ఎస్పీ బాలు ఆరోగ్యం విషమం.. )
ఇప్పుడు మరో ఇద్దరు గాయనీలకు పాజిటివ్ అని తేలింది. వారే సింగర్ సునీత మరియు మాళవిక.ఈ మధ్యనే ఒక ఛానల్ లోని సంగీత కార్యక్రమంలో పాల్గొనడం వాళ్ళ కరోనా సోకినట్టు భావిస్తున్నారు. వీరితో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్న పలువురికి కూడా కరోనా సోకినట్టు సమాచారం.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …