అనుకున్నదే జరిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నలుగురు ప్రముఖ హీరోయిన్లకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్స్ సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, దీపికా పదుకునే లతో పాటు టాలీవుడ్ హెరాయిన్ అయినా రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మూడు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని మరియు విచారణకి సహకరించాలని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తన నోటీసుల్లో పేర్కొంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానికి డ్రగ్స్ తో సంబంధమున్న కారణంతో, తన ప్రేయసి రియాను అరెస్ట్ చేసిన అనంతరం ఇలా కొందరి ప్రముఖుల పేర్లను విచారణలో రియా వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే NCB వీరికి నోటీసులు జారీ చేసింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …