టెలికాం కంపెనీ జియో కొత్త పోస్టు పెయిడ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ పేరుతొ దీనిని తీసుకు వచ్చింది. నెల టారిఫ్ రూ.. 399 నుండి రూ.. 1499 వరకు ఈ ప్లాన్ నందు అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసులను ఎంచుకున్న వారికి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మరియు హాట్ స్టార్ వంటి ఓటిటిల సబ్ స్క్రిప్షన్ లను ఫ్రీగా జియో అందించనుంది. దీంతో మిగతా టెలికాం సర్వీసుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ( Gmail యొక్క సరికొత్త లోగో.. త్వరలో. )
స్మార్ట్ ఫోన్ ప్రీ పెయిడ్ కేటగిరీ లో 40 కోట్ల కస్టమర్ల నమ్మకాన్ని సాధించామని, పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ లాంచ్ కి ఇదే మంచి సమయమని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు. జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ఈ నెల 24 నుంచి జియో స్టోర్ లలోకి అందుబాటులోకి రానుందని, తమ కష్టమర్ల పోస్ట్ పెయిడ్ కేటగిరీ విస్తరించాలని అనుకుంటున్నట్టు అయన తెలిపారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …