కరోనా నియంత్రణకు ఫార్మా కంపెనీలు తమ వంతుగా వాక్సిన్ లు కనిపెడుతూనే వున్నాయి. ఇందులో భాగంగా మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI ) COVID-19 చికిత్సకు ఉపయోగించే యాంటీబాడీ drugs ఔషధాల కలయికకు అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికాకు చెందిన భారతదేశ విభాగం ఎలి లిల్లీ ( Eli Lilly ) అండ్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఇది కరోనా బాధితులకు శుభవార్తే అని చెప్పవచ్చు. ( Corona second wave Bio-war )
మోనోక్లోనల్ యాంటీబాడీస్ బమ్లానివిమాబ్ 700ఎంజీ, ఎటెసెవిమాబ్ 1400ఎంజీ అనే ఔషధాలనకు కరోనా ఇన్ఫెక్షన్ సోకి మధ్యస్థ లేదా తీవ్రత కల్గిన రోగుల చికిత్సకు దీన్ని వినియోగించేందుకు డీసీజీఐ గ్రీనిసిగ్నల్ ఇచ్చింది. దీని ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచి త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆ సంస్థ ఎండీ (ఇండియా విభాగం) ల్యూకా విసిని తెలిపారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …