మాజీ మంత్రి ఈటలకు బీజేపీ నేతలనుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి కిషన్ రెడ్డితో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారని సమాచారం. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో బీజేపీ నేతలతో భేటీ అయినట్టు తెలుస్తోంది.
అంతే కాకుండా రెండు రోజుల క్రితం బీజేపీ నేతలు డీకే అరుణ,జితేందర్ రెడ్డి తో కూడా ఈటెల రాజేందర్ సమావేశమైనట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ లోకి వస్తేనే బాగుంటుందని, కలిసి పోరాటం చేద్దామని ఈటెలకు చెప్పిన బీజేపీ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.
బీజేపీ లో చేరాలా వద్దా అన్న దానిపై ఈటెల తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయమై ఈటెల రాజేందర్ తన అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి .. ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు ఎటువైపు మలుపు తిరుగుతుందో.. !
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక కొత్త …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం పాటు …
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు పైగా …
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు …