జపాన్ లోని ఈశాన్య తీరంలో శనివారం సాయంత్రం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
ఆ ప్రాంత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 6.09 గంటలకు మియాగి ప్రాంతంలోని సముద్రంలో బలమైన భూకంపం సంభవించినట్లు పేర్కొంది. సముద్రంలో దాదాపు 60 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ విపత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు …
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …