ఈరోజు ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే తన మిత్రుడు మరియు భారత క్రికెటర్ సురేష్ రైనా కూడా అదే బాట పట్టారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. పంద్రాగస్టు రోజున ఇద్దరు ఇలా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. టీం లో ధోనీ కెప్టెన్ గా ఉంటే రైనా ఖచ్చితంగా ఆడతాడు. వీరి ఇద్దరి కాంబినేషన్ చూసే అభిమానులకు రామలక్ష్మణ్ లా కనిపిస్తారు.
ధోనీ కీపింగ్, బ్యాటింగ్ లో ఆదరగొడితే ..రైనా ఫీల్డింగ్ ,బ్యాటింగ్ లో ఆదరగొట్టేవాడు. టీం ఇండియా లో వీరు ఇద్దరు కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …