సిడబ్ల్యూసి సమావేశం ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 23 మంది సీనియర్ నేతలు ఘాటు లేఖ రాశారు. ప్రస్తుత నాయకత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. ( ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు ? )
పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ లేఖ ద్వారా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా పార్టీకి నియమించబడే అధ్యక్షుడు ఎక్కువ కాలము కొనసాగేలా చూడటంతో పాటు దూర దృష్టి , క్రియాశీలకంగా వుండే అధ్యక్షుడు వుండాలంటూ డిమాండ్ చేశారు.( వారు రమ్మంటున్నారు.. )
పార్టీకి పునర్జీవనం,మార్గదర్శకం చేయడానికి సంస్థాగత యంత్రంగాన్ని కూడా అత్యవసరంగా ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఈ విషయమై రేపు అత్యవసరంగా సిడబ్ల్యూసి సమావేశం కానుంది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …