సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలోనే కాదు ,సామజిక కార్యక్రమాలలో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నారు.
ఈమధ్య సినిమాలలో కూడా సమాజ సేవకు సంబందించిన కథలనే ఎంచుకుంటున్నాడు.
తాజాగా మహేష్, కరోనా జాగ్రత్తలు మరియు దాని నుండి బయటపడటానికి అందుబాటులోకి వచ్చిన ప్లాస్మా దానం పై ఒక లేఖను విడుదల చేసారు.
ఆ లేఖలో సీపీ సజ్జనార్ కు అభినందనలు తెలుపుతూ, ” ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరం ఒకరికొకరం తోడుగా ఉండాలి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మన ప్రాణాలను నిలబెట్టడానికి ప్లాస్మా థెరపీ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
సీపీ సజ్జనార్ ప్లాస్మా దానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
దానికి సహకరించి ముందుకు వచ్చిన దాతలందరికి అభినందనలు. సాటి మనుషుల ప్రాణాలను కాపా డేందుకు ఉపయోగపడే ప్లాస్మాను దానం చేయాలనీ కోరుతున్నా”, అని అన్నారు.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల పై అధ్యయనం చేసిన …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక కొత్త ఉత్సాహం పెల్లుబికేలా వ్యూహాత్మకంగా …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం పాటు చాలా సమస్యలు కూడా …
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నా ఆయన …
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందా అంటే …