స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి 10మంది కోవిడ్ బాధితులు చనిపోయిన ఘటనకు సంభందించి ప్రభుత్వం సూచించిన కమిటీ నివేదిక ఇచ్చింది.
అందులోని వివరాలు చూస్తే, ప్రభుత్వ అనుమతి లేకుండానే స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ హాస్పిటల్ యాజమాన్యం కోవిడ్ సెంటర్ గా ఏర్పాటు చేసిందని తెలిపింది.
ఆ భవనం మున్సిపల్ కార్పోరేషన్ పన్నులు కూడా సరిగా కట్టలేదని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లేదని తెలిపారు. అలాగే రమేష్ హాస్పిటల్ వారు కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారని, వైద్య విలువలు నీరుగార్చారని నివేదించింది.( భారీ అగ్ని ప్రమాదం..)
ఇంకా ఏమన్నారంటే..
అవసరం లేకున్నా కరోనా అనుమానితులుగా ఉన్న వారికి అనవసర పరీక్షలు చేయడం, రెండిసీవర్ వాడకం మరియు అనుమతి లేకుండా ప్లాస్మా ట్రీట్మెంట్ ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు.
- పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ప్రత్యేక బృందాలను పంపిన కేంద్రండెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు దేశ …
- దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకనే ఏపీలో గంజాయి సరఫరా, స్మగ్లింగ్ మొదలైందని …
- బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. !సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, డీజీపీని, పోలీసు వ్యవస్థను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన …
- సిఐ నాయక్ పై దాడి.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసుసిఐ నాయక్ పై దాడి నేపథ్యంలో నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు …
- జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీపవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీని నవతరం పార్టీ వెంటాడుతోంది. గత …