కేంద్ర మంత్రి సురేష్ అంగాడి కరోనా కారణంగా కన్నుమూసారు. రెండు వారాల క్రితమే తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రకటన విడుదల చేయగా, అది తగ్గక పోవడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో ఈ రోజు తుడు శ్వస విడిచారు.
కర్ణాటకలోని బెళగావి లోక్ సభనుంచి ఎంపిగా విజయం సాధించారు. ఏకంగా నాలుగు సార్లు ఎంపిగా గెలిచినా సురేష్ అంగాడి ప్రస్తుతం రైల్వే శాఖ సహాయ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు …
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …