భారత్ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. సాధారణ ప్రజలకే కాదు, ఎంతో జాగ్రత్తగా వుండే వీఐపీ లను కూడా వదిలి పెట్టడం లేదు. సినీ ,క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ నాయకీలూ కరోనా బాధితులే.
తాజాగా కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా సోకింది. లక్షణాలు లేకున్నా ఇవాళ టెస్ట్ చేయించు కున్నానని ,కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్ ద్వారా మంత్రి తెలిపారు. తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని , తాను హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …