భారత్ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. సాధారణ ప్రజలకే కాదు, ఎంతో జాగ్రత్తగా వుండే వీఐపీ లను కూడా వదిలి పెట్టడం లేదు. సినీ ,క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ నాయకీలూ కరోనా బాధితులే.
తాజాగా కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా సోకింది. లక్షణాలు లేకున్నా ఇవాళ టెస్ట్ చేయించు కున్నానని ,కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్ ద్వారా మంత్రి తెలిపారు. తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని , తాను హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు తెలిపారు.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు …
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …