Ap Model Schools | ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆదర్శ పాఠశాలల అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని విద్యాశాఖ పొడిగించింది. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 25, 2020 వరకు పెంచుతూ ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?