దేశంలో కరోనా లాక్ డౌన్ మొదలుతో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. స్కూల్స్, హోటల్స్ మరియు మాల్స్ అన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వానికి ఆదాయమార్గంగా వుండే మద్యం అమ్మకాలపై మరించ తీవ్ర ప్రభావం చూపాయని చెప్పవచ్చు.
మన తెలుగు రాష్ట్రమైన ఏపీ లో కరోనా కారణంగా మార్చి 22 నుండి బార్లలో మద్యం అమ్మకాలు నిలిపివేశారు. దేశంలో విడతల వారీగా అమలుచేస్తున్న అన్ లాక్ లో భాగంగా ఏపీలో మద్యం అమ్మకాలు వైన్స్ కి మాత్రమే పరిమితం చేశాయి. అయితే నేటి నుంచి బార్లకు కూడా అనుమతులు జారీ చేస్తూ మద్యం విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ( పేటీఎం సేవలు… )
బార్ల లైసెన్స్ లపై 20% కోవిడ్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు. మరియు 10% అడిషనల్ రిటైల్ టాక్స్ ఫీజు కూడా విధించారు. ప్రస్తుతం ఏపీలో వున్నా బార్ల లైసెన్స్ ని 2021 జున్ 31 వరకు పొడిగిస్తూ జీవో జారీ చేశారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …