కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న పాఠశాలలపై దృష్టి పెట్టాయి. అన్ని పాఠశాలలు మరియు హాస్టళ్లు మూసివేయాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం దీనికి సంభందించి అసెంబ్లీలో ప్రకటన కూడా చేసింది. నేటి నుంచి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లు మూసివేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించాయి. విద్యాబోధన ఆన్లైన్ లోనే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆన్లైన్ లో బోధించడం సాధ్యపడని పని అని .. ఇప్పటికే చాల వరకు చదువును కోలోయారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడం కుదరదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ యధావిధిగా స్కూల్స్ నడిపిస్తామని ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ధైర్యంగా తమ పిల్లలను స్కూల్స్ కి పంపాలని అయన అన్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా అమృత్ …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో జనజీవనం …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక కొత్త …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం పాటు …