ఈ కరోనా నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవు. ఈ విషయమై ఒక విద్యార్థి జిల్లా అధికారికి ఫిర్యాదు చేసాడు.
మహారాష్ట్రకు చెందిన రత్నగిరి జిల్లా మారుమూల గ్రామంలో సుమారు 200 మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు హాజరు కావడానికి సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. ( డిజిటల్ విద్య .. అమలు సాధ్యమేనా.. !! )
ఇటీవల అక్కడ కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం బాగా దెబ్బ తినడమే కాకుండా కరెంటు, సెల్ టవర్ సర్వీసులు నిలిచిపోయాయి. కావున ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం స్కూల్ టీచర్లకు తప్పని సరి కావడంతో పిల్లలు కూడా రావాలని ఆదేశించారు. దీంతో ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావాలంటే 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తోందంటూ ఒక విద్యార్థి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ కి ఫిర్యాదు చేసాడు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …