తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన రెవిన్యూ బిల్లు శాసన సభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంలో సభలో బిల్లుపై చర్చ మొదలైంది.
చర్చలో కాంగ్రెస్, ఎంఐఎం మరియు బిజెపి సభ్యులు పలు సూచనలు చేసారు. అనంతరం సిఎం కెసిఆర్ దానిపై సమాధానం ఇస్తూ అందులో పొందు పరిచిన అంశాలపై సుధీర్ఘంగా వివరించారు. ( జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ..? )
రెవిన్యూ బిల్లుకు సంభందించిన తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ బుక్ ల బిల్లు 2020 ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ సభలో ప్రకటించారు. సభను మళ్ళీ సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …